Friday, 22 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Telugu Entertainment
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 22 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వినోదం
మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ పేట్రియాట్. స్ట్రీమింగ్
Friday,May 22, 2026
Vijay Antony,: ఫీల్ గుడ్ ఎమోషన్తో విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి
ఎ.పి. ఎఫ్.డి.సి. ఛైర్మన్ పి.భరత్ భూషణ్, డైరెక్టర్ గా చదలవాడ శ్రీనివాస్
Thaman: చెవిటి, మూగ అయిన ఇట్లు అర్జున తో ఫస్ట్ సింగిల్ చేయించిన ఎస్. థమన్
First Time Review: : ఏలియన్స్ అండ్ వర్తమానం అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఫస్ట్ టైమ్ మూవీ రివ్యూ
కేన్స్లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో
Friday,May 22, 2026
Shruti Haasan: హెల్లాల్లో స్టెప్లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్
Friday,May 22, 2026
మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్
Friday,May 22, 2026
Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్
Friday,May 22, 2026
Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్
Friday,May 22, 2026
ఏవండీ నాకు కేన్సర్ అని డాక్టర్ చెప్పారు: భార్య మాటకు కుప్పకూలిన Family man నటుడు షరీబ్ హష్మి
Friday,May 22, 2026
Purushah Review: భార్యాభర్తల కష్టాలను వినోదాత్మకంగా చెప్పిన పురుషః చిత్రం రివ్యూ-
Friday,May 22, 2026
Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు
Thursday,May 21, 2026
Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు
Thursday,May 21, 2026
Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ
Thursday,May 21, 2026
Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
Thursday,May 21, 2026
Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం
Thursday,May 21, 2026
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ‘ది ఇండియా స్టోరి విడుదలకు సిద్ధం
Thursday,May 21, 2026
Nagababu: నా స్మృతివనం శంకుస్థాపన చేయి అంటూ భావోద్వేగానికి గురయిన నాగబాబు
Thursday,May 21, 2026
manchu manoj: డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అన్న బ్రిటీషర్స్ ఎందుకంటే...
Thursday,May 21, 2026
next news
తాజా వార్తలు
జగన్మోహన్ రెడ్డి MAVIGUN ప్రతిపాదనను తప్పుబట్టిన రవి కుమార్
తన మూడు రాజధానుల ప్రతిపాదన తిరస్కరించబడిన తర్వాత, వైకాపా అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి MAVIGUN రాజధాని కారిడార్ సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి జి. రవి కుమార్ శుక్రవారం ఆరోపించారు. ఇటీవల, జగన్ మావిగాన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుల కలయిక)ను రాష్ట్రానికి ఒక రాజధాని కారిడార్గా ప్రతిపాదించారు. అమరావతి అనే నూతన రాజధాని నగరంలో కేవలం ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకే అవసరమయ్యే భారీ మొత్తం రూ. 2 లక్షల కోట్లలో, కేవలం 10 శాతం ఖర్చుతోనే ఈ కారిడార్ను అభివృద్ధి చేయవచ్చని ఆయన వాదించారు.
Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీకి మద్దతుదారులంతా పాకిస్తాన్ వాళ్లే
ఆన్లైన్లో సంచలనం సృష్టించిన Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీ కేవలం 5 రోజుల్లోనే ప్రధాన పార్టీలకున్న ఫాలోవర్స్ సంఖ్యను దాటేసి దూసుకువెళ్లింది. సెటైరికల్, పారడీగా ప్రారంభించిన ఈ Cockroach Janta Party కాస్తా అధికార భాజపాను తీవ్రంగా విమర్శిస్తూ సాగింది. కాగా ఇన్స్టాగ్రాంలో ఈ బొద్దింక పార్టీకి మద్దతుగా నిలిచినవారంతా భారతదేశం వెలుపల దేశాలకు చెందినవారంటూ పలువురు నెటిజన్లు స్క్రీన్ షాట్లతో సహా షేర్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, యూఎస్ దేశాల నుంచే సింహభాగం ఫాలోవర్లు వున్నట్లు తెలియజేస్తున్నారు.
టేకు ఆకుల కోసం అడవికి వెళ్లిన నలుగురు మహిళల మృతి.. చంపింది ఎవరు?
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం, టేకు ఆకులను సేకరిస్తున్న నలుగురు మహిళలను ఒక పులి దాడి చేసి చంపేసిందని ఒక అటవీ అధికారి తెలిపారు. జిల్లా కేంద్రానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిందేవాహి తహసీల్లోని గుంజేవాహి గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగిందని ఆ అధికారి పేర్కొన్నారు. బీడీలకు (చేతితో చుట్టే సిగరెట్లు) సహజమైన పొట్లంగా ప్రధానంగా ఉపయోగించే టేకు ఆకులను సేకరించడానికి మహిళల బృందం ఒకటి అటవీ ప్రాంతానికి వెళ్లింది. వారు ఆకులను సేకరించడంలో నిమగ్నమై ఉండగా, ఒక పులి వారిలో నలుగురిని చంపేసిందని అధికారులు తెలిపారు.
అమ్మాయి కోసం ఇద్దరు యువకులు బందర్ రోడ్డులో థార్ జీపులతో బీభత్సం, వీడియో
ఒకే అమ్మాయిని ఇద్దరూ ప్రేమించారు. తను నా ప్రేయసి అంటే నా ప్రేయసి అంటూ ఇద్దరు ప్రాణ స్నేహితులు దాడి చేసుకునే స్థాయికి వెళ్లిపోయారు. ఇద్దరూ చెరొక థార్ జీపు వేసుకొచ్చి విజయవాడ బందర్ రోడ్డుపై బీభత్సం సృష్టించారు. ఒకరికొకరు వాహనాలను ఢీకొట్టుకుంటూ భయాందోళనలకు కారణమయ్యారు. ఆ సమయంలో ఒకరి జీపులో సదరు యువతి వున్నట్లు సమాచారం. కాగా యువతి కోసం గొడవపడిన వారు ఒకరు బొల్లా ఓం కాగా మరొకరు లింగమనేని రోహిత్ అని తెలుస్తోంది. జీపులతో ఢీకొట్టుకున్న కొద్దిసేపటికి ఇద్దరూ తమతమ వాహనాలు దిగి ఇనుప రాడ్లతో కార్ల అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేసారు.
జగన్పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దుతాం..
కడపలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్.. వైకాపా అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి "వంచనలకు, రాజకీయ కుట్రలకు" పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రస్తావిస్తూ, ఆయన తన సొంత నియోజకవర్గాన్ని, జిల్లాను కూడా తప్పుదోవ పట్టించారని లోకేష్ ఆరోపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson-s Disease) ఒకటిగా మారుతోందని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు. చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మాట్లాడడంలో మరియు రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు
హైదరాబాద్: గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలతో కలిపి డాక్టర్ రెడ్డీస్గా వ్యవహరిస్తారు) టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే తన 'సెమాగ్లుటైడ్ బయోసిమిలర్' ను విడుదల చేసినట్లుగా నేడిక్కడ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెం దిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, భారతదేశంలో ‘ఒబెడా’ (Obeda) బ్రాండ్ పేరుతో టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ఇటీవల భారత్, కెనడాలలో విడుదల చేసిన జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల సిరీస్ తర్వాత ఈ టాబ్లెట్ ఆవిష్కరణ జరిగింది.
ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన డాక్టర్ అనూప్ మిశ్రా, డాక్టర్ సీమా గులాటిల పరిశోధన.. 24 వారాల పాటు క్రమం తప్పకుండా బాదం పప్పులు తినడం వల్ల కార్యనిర్వాహక పనితీరు, రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర నిర్మాణంలో ఆశాజనక మార్పులు. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు తినడం లాంటి చిన్న ఆహారపు అలవాటు.. ప్రీ-డయాబెటిస్తో బాధపడుతున్న మధ్యవయస్కులైన భారతీయుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. అలాగే శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి సూచికలను కూడా బాదం తగ్గిస్తుందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...
తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిందని చెబుతున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వడగాలులు, ఉక్కపోతగా వుంటోంది. ఎండల తీవ్రత దృష్ట్యా విపత్తు నిర్వహణ చర్యలు ముమ్మరం చేసినట్లు రెండు తెలుగు ప్రభుత్వాధికారులు వెల్లడించారు. కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండ తీవ్రంగా వుంటుంది కనుక బైటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్పించి చిన్నారు, గర్భిణులు, వృద్ధులు బైటకు రాకూడదని తెలియజేస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos