సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం రూ.350 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా సెట్స్పై ఉండగానే బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు.
భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించినట్టు తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డే స్వయంగా అంగీకరించారని ఏపీ పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించింది అసలు నెయ్యే కాదని ల్యాబ్ రిపోర్టులు ధ్రువీకరించాయని మంత్రి తెలిపారు.