Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కేవలం రెండు నెలల క్రితమే హైదరాబాద్లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, ఇప్పుడు మరోసారి వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఈసారి ఆయనకు శారీరక సమస్యకు సంబంధించిన చికిత్స జరుగుతోంది.
తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం
శుక్రవారం మధ్యాహ్నం నుండి వారాంతపు సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. సర్వదర్శనానికి సుమారు 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిఅధికంగా పసుపు వాడితే?
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.
పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది.
చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో ఓ విషాదం చోటుచేసుకుంది. చిన్నగొల్లపాలెం గ్రామంలోని చెరువులో రెండు మృతదేహాలను స్థానికులు సోమవారం గుర్తించారు. ఈ రెండు మృతదేహాలు తాడుతో బైకుకు కట్టి ఉంచడం స్థానికంగా కలకలం రేపింది.
NTR, Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో దైవిక నేపథ్యంతో అద్భుత దృశ్య కావ్యం
ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
మార్కెట్లోకి వచ్చిన నోట్ 60 ప్రో పినిన్ఫరినా ఎడిషన్... ఫీచర్లు, ధరలెంత?
నోట్ 60 ప్రో పినిన్ఫరినా ఎడిషన్ను జూన్ 24, 2026న భారతదేశంలో రూ. 37,999 ధరకు విడుదల చేసింది. ఈ ధర ఒప్పో రెనో 15సీ 256జీబీ ప్లస్ 8జీబీ వేరియంట్ ధరకు దాదాపు సమానంగా ఉంటుంది. ఈ రెండు ఫోన్లు మిడ్-రేంజ్ చిప్సెట్లతో పనిచేస్తాయి, పెద్ద బ్యాటరీలను కలిగి ఉంటాయి.
రూ. 42,000 లోపు పూర్తి స్థాయి ఫీచర్లతో కూడిన ఫోన్ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటాయి. అయితే, రోజువారీ వినియోగంలో ఈ రెండు పరికరాల మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయి.
పవన్ కల్యాణ్ పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?























