మరింత చదవండి

అన్నీ చూడండి

మిత్ర వాట్సాప్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి... నారా లోకేష్

మిత్ర వాట్సాప్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి... నారా లోకేష్

ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం నాడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పౌరులకు సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పనితీరును సమీక్షించిన సందర్భంగా లోకేష్ ఈ ఆదేశాలు ఇచ్చారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, ఈ వేదిక ద్వారా ప్రభుత్వ సేవలను ఎంత వేగంగా, సౌకర్యవంతంగా పొందవచ్చో పౌరులకు తెలియజేసేలా నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు.

అన్నీ చూడండి

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

మనం అనుకున్న పనులు ఒక్కోసారి జరుగకుండా అవుతాయి. ఏదైనా వ్యాపారం చేద్దామన్నా.. పని మొదలుపెడదామన్నా ఏదీ జరుగదు. మన సమయం బాగా లేదేమో అనిపిస్తుంది. ఇలా ఉద్యోగాలు చేసేవారికి మాత్రమే కాదు విద్యార్థులకు, వృద్ధులకు, గృహిణులకు కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో కొంతమంది ధైర్యంగా ఉంటారు. మంచి సమయం కోసం ఎదురుచూస్తుంటారు. అయితే మరికొంతమంది మాత్రం ఆ చెడు సమయాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయాన్ని ఎదుర్కోవడానికి ధృఢంగా ఉండాలి.

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.

అన్నీ చూడండి

అంగన్వాడి కేంద్రంలో చిన్నారిని గుండెలపై కాలితో తన్నిన మహిళ, వీడియో

అంగన్వాడి కేంద్రంలో చిన్నారిని గుండెలపై కాలితో తన్నిన మహిళ, వీడియో

అంగన్వాడి కేంద్రంలో అభంశుభం తెలియని చిన్నారిని గుండెలపై కాలితో తన్నింది ఓ కర్కశ మహిళ. హృదయాన్ని కలచివేసే ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పన్వెల్ తాలూకలోని నాందావ్ ప్రాంతంలో జరిగింది. అంగన్వాడిలో చిన్నారిని కాలితో తన్నిన దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారి గుండె బరువెక్కుతోంది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారని కాలితో అలా తన్నేందుకు ఆమెకి మనసు ఎట్లా ఒప్పింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ చూడండి

Senior Naresh: అప్పుడు నాలుగు స్తంభాల ఆట - ఇప్పుడు దీవానా

Senior Naresh: అప్పుడు నాలుగు స్తంభాల ఆట - ఇప్పుడు దీవానా

హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఈ నెల 20న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "దీవాన" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ గురించి ఈ రోజు సీనియర్ నటుడు నరేష్ మాట్లాడారు.
జూన్ 26 నుంచి Nova 2 Pro, Nova 2 Neo స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు, ధర ఎంతో తెలుసా?

జూన్ 26 నుంచి Nova 2 Pro, Nova 2 Neo స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు, ధర ఎంతో తెలుసా?

Ai+ Smartphone తన కొత్త Nova Series‌లో భాగంగా విడుదల చేసిన తాజా స్మార్ట్‌ఫోన్‌లు Nova 2 Pro, Nova 2 Neo విక్రయాలు ప్రారంభమయ్యాయని ప్రకటించింది. మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారుల నుంచి అధిక పనితీరు కోరుకునే వినియోగదారుల వరకు విస్తృత శ్రేణి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ రెండు మోడళ్లు జూన్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రత్యేకంగా Flipkart మరియు ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటాయి.

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

  • బీఎస్ఇ 77100 109
  • ఎన్‌ఎస్ఇ 24056 34
  • బంగారం 141551 281
  • వెండి 216597 3522
  • గురువారం, 25 జూన్ 2026 (16:00 IST) Closing