మరింత చదవండి

అన్నీ చూడండి

దసరా తర్వాత రాజకీయ పార్టీని ప్రకటిస్తాను: విజయసాయి రెడ్డి

దసరా తర్వాత రాజకీయ పార్టీని ప్రకటిస్తాను: విజయసాయి రెడ్డి

అసలైన రెడ్డి వర్గీయుల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఏకం చేసేలా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. తన పార్టీ అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విజయదశమి తర్వాత వచ్చే ఏకాదశి రోజున తన పార్టీని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.

అన్నీ చూడండి

తిరుమల క్యూ కాంప్లెక్స్‌లలో వేచి వుండే భక్తుల కోసం ఏఐ, వీఆర్ కేంద్రాలు

తిరుమల క్యూ కాంప్లెక్స్‌లలో వేచి వుండే భక్తుల కోసం ఏఐ, వీఆర్ కేంద్రాలు

తిరుమల క్యూ కాంప్లెక్స్‌లలో భక్తులు వేచి ఉండే సమయాన్ని ఆధ్యాత్మిక అనుభూతితో నింపేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం కృత్రిమ మేధస్సు (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్) సాంకేతికతతో కూడిన భక్తి అనుభవ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు.

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

వర్షాకాలం ప్రారంభమవగానే సీతాఫలాలు మార్కెట్లో కనబడతాయి. వీటిలో సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇతర పండ్లతో పోల్చుకుంటే వాటి ధర కూడా తక్కువే. ఇలాంటి పండ్లను ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సీతాఫలాల్లో సి విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. రోజూ ఒక సీతాఫలం పండును తినడం వల్ల మన శరీరంలోని వ్యర్థ పదార్ధాలు బయటకు పంపిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఎ విటమిన్‌ కంటిచూపు మెరుగుపడడానికి దోహదపడుతుందని వైద్యులు చెపుతున్నారు.

అన్నీ చూడండి

భర్తను రాయితో కొట్టి చంపి.. వేడి నూనె పోసిన భార్య.. ఆపై ఏం జరిగింది?

భర్తను రాయితో కొట్టి చంపి.. వేడి నూనె పోసిన భార్య.. ఆపై ఏం జరిగింది?

విజయనగరంలో ఓ మహిళ భర్త పట్ల కిరాతకురాలిగా మారింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం కండిపేటలో గురువారం ఉదయం ఒక మహిళ తన భర్తను రాయితో కొట్టి చంపి, ఆపై అతనిపై వేడి నూనె పోసిందని సమాచారం. అనంతరం ఆమె తన ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. మృతుడిని డి. శ్రీనుగా, నిందితురాలిని డి. రాములమ్మగా గుర్తించారు.

అన్నీ చూడండి

ప్రేమనే ఊరిలో సినిమాకు లాభాలు రావాలని కోరుకుంటున్నా - కామాక్షి భాస్కర్ల

ప్రేమనే ఊరిలో సినిమాకు లాభాలు రావాలని కోరుకుంటున్నా - కామాక్షి భాస్కర్ల

చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక శనివారం నాడు మరో పాటను రిలీజ్ చేశారు.
ఆపిల్ నుంచి ఐఫోన్ 18, ఐఫోన్ 15రిలీజ్: 2027 ప్రథమార్థంలో విడుదలయ్యేవి ఏంటంటే?

ఆపిల్ నుంచి ఐఫోన్ 18, ఐఫోన్ 15రిలీజ్: 2027 ప్రథమార్థంలో విడుదలయ్యేవి ఏంటంటే?

యాపిల్ ఇటీవల ఐఫోన్ డుయో, ఐఫోన్ 18 ప్రో సిరీస్, ఎయిర్‌పాడ్స్ 5, ఇయర్‌బడ్స్, కొత్త స్మార్ట్‌వాచ్‌ల వంటి కీలకమైన ఉత్పత్తులను విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది, 2027 ప్రథమార్థంలో మరిన్ని కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి ఆ సంస్థ సన్నద్ధమవుతోంది. ఈ దిగ్గజ సాంకేతిక సంస్థ తన అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులలో పలుంటిని అప్‌డేట్ చేయనుంది. అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో ఈ కొత్త ఉత్పత్తుల విడుదల యాపిల్‌ను స్మార్ట్-హోమ్ స్క్రీన్‌ల వంటి పూర్తిగా కొత్త రంగాల్లోకి తీసుకువెళ్లనుంది.

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

  • బీఎస్ఇ 74295 20
  • ఎన్‌ఎస్ఇ 23346 76
  • బంగారం 153546 565
  • వెండి 240485 2280
  • శుక్రవారం, 18 సెప్టెంబరు 2026 (11:21 IST) Closing