మూడేళ్ల బిడ్డను వదిలేసి గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదవారి నదిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడేళ్ల బిడ్డను గట్టున వదిలేసి వారు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతచినడ వంతెన వద్ద చోటుచేసుకుంది.
సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు చెప్పాల్సిన ముఖ్యమైన శ్లోకం ఇది:
"యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేన త్వామభిబధ్నామి రక్షే మా చల మా చల
ఈ శ్లోకానికి అర్థం:
"ఓ రక్షాబంధమా! మహాబలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించిన శక్తితో, నేను నిన్ను కడుతున్నాను. నీ రక్షణ శక్తి ఎప్పుడూ తొలగకుండుగాక! ఎప్పటికీ చలించకుండా ఉండుగాక!"
ఈ శ్లోకం చదవడం ద్వారా సోదరి తన సోదరుడికి ఆయురారోగ్యాలు, సంపద, విజయం కలగాలని, అన్ని ఆపదలు తొలగిపోవాలని కోరుకుంటుంది. ఇది అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం, రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్గా, అందంగా కనిపిస్తారు.
చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది.
నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
ప్రియురాలు మోసం చేసిందని పురుగుల మందు తాగిన ప్రియుడు
తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రియుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో ఓ యువతి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లిలో చోటుచేసుకుంది.
Allu Arjun Forbes India: ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026 ఎడిషన్ కవర్పై అల్లు అర్జున్
జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భారతదేశంలోని టాప్ 100 ప్రముఖ సెలబ్రిటీలను సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ ఇండియా ‘షో స్టాపర్స్ 2026’ ఎడిషన్ కవర్పై ఆయన తనదైన స్టైల్లో మెరిశారు. ఈ కవర్ పేజీ ద్వారా సెలబ్రిటీల ప్రభావం, క్రేజ్కు సంబంధించి అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన స్టార్డమ్ స్థాయి, బాక్సాఫీస్ వద్ద సత్తా, అలాగే ఒక స్టార్గా ఆయన అసాధారణమైన బ్రాండ్ వేల్యూ ఈ గుర్తింపుతో మరోసారి స్పష్టమైంది.
3 వేల మంది విద్యార్థులకు ప్రాక్టికల్ STEM విద్య, STEM ల్యాబ్లను ఏర్పాటు చేసిన శాంసంగ్
శాంసంగ్ ఇండియా తమిళనాడులో STEM విద్యకు మరింత ప్రాప్యతను విస్తరిస్తోంది. తన DigiArivu కార్యక్రమం ద్వారా కాంచీపురం, రాణిపేట జిల్లాల్లోని 10 ప్రభుత్వ పాఠశాలల్లో 3,000 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం చేరువవుతోంది. రాష్ట్రంలో తయారీ, ఆవిష్కరణలు మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ పట్ల శాంసంగ్ యొక్క పెరుగుతున్న నిబద్ధతకు ఈ కార్యక్రమం మరింత బలం చేకూరుస్తోంది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?
























