Gemology

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం



పెళ్లికి ముందే వరకట్నం ఇచ్చేయమన్నాడు.. రూ.15లక్షలు మోసం.. యాసిడ్ పోస్తానని..?

సమస్యలు.. వెలిగించాల్సిన దీపాలు.. అల్లం దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే?

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అందుకే దీనిని శ్రావణ మాసం అని పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినది, హయగ్రీవోత్పత్తి జరిగింది, గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోనే. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు చేపట్టే సంవిధానాన్ని శ్రావణి అని కూడా అంటారు. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది.

13-08-22026 ఫలితాలు - రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తాయి

గుమ్మానికి నిమ్మకాయలు ఎందుకు కడతారు?

మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు - రూ.210 కోట్లు మంజూరు

మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు - రూ.210 కోట్లు మంజూరుఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా తరహాలోనే, ఈ అఖండ గోదావరి పుష్కరాలను కూడా అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. ఈ ఆధ్యాత్మిక ఘట్టం 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పవిత్ర పుష్కరాల్లో రాజమహేంద్రవరంతో పాటు వివిధ పుష్కర ఘాట్లలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. దీనికోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.210 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించారు.