Thursday, 30 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Religious News
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 30 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
వార్తలు
Srisailam Temple: శ్రీశైలం ఆన్లైన్ బుకింగ్లో అంతరాయం.. ఆంక్షలకు సిద్ధం
Thursday,July 30, 2026
గురు పౌర్ణమి.. తిరుమలలో వైభవంగా గరుడ సేవ.
Shakambhari : ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు
తిరుమల తరహాలో శబరిమలలోనూ నెయ్యి కుంభకోణం.. ఎలా జరిగిందంటే?
TTD: శ్రీవారి సేవ వాలంటీర్ల కోసం సిబిల్ స్కోర్ తరహా రేటింగ్.. ఈవో
తిరుమల జపాలి వద్ద తెల్లగా వస్తున్న నీరు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ (video)
Tuesday, July 28, 2026
రూ.11.70 కోట్ల వ్యయంతో సింహాచలంలో గిరి ప్రదక్షణ రహదారి
Monday, July 27, 2026
వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు
Saturday, July 25, 2026
40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?
Friday, July 24, 2026
TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
Thursday, July 23, 2026
తిరుమల 7వ మైలు వద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ.. అలా కనిపెట్టేశారు..
Thursday, July 23, 2026
భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ
Wednesday, July 22, 2026
బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు
Monday, July 20, 2026
అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతను బలోపేతం.. టీటీడీ ఏర్పాట్లు
Saturday, July 18, 2026
శ్రీనివాసమంగాపురంలో జూలై 17 నుండి వార్షిక సాక్షాత్కార వైభవోత్సవాలు
Thursday, July 16, 2026
ఆషాఢ బోనాల ఉత్సవాలు.. కుమ్మర కులస్తుల తొలి బోనాల సమర్పణ
Thursday, July 16, 2026
ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు.. జూలై 16న చారిత్రక గోల్కొండ కోటపై..?
Tuesday, July 14, 2026
తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం (video)
Saturday, July 11, 2026
శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలి.. అలాంటివి జరగకూడదు: కేరళ మంత్రి
Thursday, July 9, 2026
రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం
Friday, July 3, 2026
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
మమతా బెనర్జీని వెళ్లగొట్టకుండా వుండివుంటే కాంగ్రెస్కు ఈ దుస్థితి వచ్చేది కాదు : కళ్యాణ్ బెనర్జీ
గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మమతా బెనర్జీని వెళ్లగొట్టకుండా ఉండివుంటే ఇపుడు కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దుస్థితి ఉండేదని కాందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాడు మమతా బెనర్జీని పార్టీ నుంచి వెళ్లగొట్టకపోయి ఉంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ (కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ) ఇలాంటి పరిస్థితుల్లో ఉండేది కాదన్నారు. తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీలపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో లోక్సభ నుంచి సస్పెన్షన్కు గురైన కల్యాణ్ బెనర్జీ పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ప్రియాంక-కల్యాణ్ బెనర్జీల మధ్య జరిగిన సరదా సంభాషణ ఆసక్తికరంగా సాగింది.
ఏపీలో 16,000కు పైగా సింగిల్ టీచర్ పాఠశాలలే.. వైఎస్ షర్మిల ధ్వజం
ఏపీ రాష్ట్రంలో 16,000కు పైగా పాఠశాలలు కేవలం ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం మాటలకే పరిమితమై, ఆచరణలో ఏమీ చేయడం లేదని ఆమె విమర్శించారు. ఈ 'సింగిల్-టీచర్' పాఠశాలలే రాష్ట్రంలోని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు నిజమైన రిపోర్ట్ కార్డ్ అని పేర్కొన్న షర్మిల, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు అంతులేని మాటలు చెబుతూ గాలి మేడలు కడుతున్నాయని ఎక్స్ వేదికగా విమర్శించారు.
సీదిరి అప్పల రాజు కుమారుడు అనుకోకుండా రోడ్డు ప్రమాదం చేశారు.. కుట్ర కోణం ఎక్కడుంది : జగన్
వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు కుమారుడు అనుకోకుండా రోడ్డు ప్రమాదం చేశారని, ఇందులో కుట్ర కోణం ఎక్కడ ఉందని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజు అరెస్టయి శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైలులో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయనతో ములాఖత్కు అనుమతి కోరగా గురువారం సాయంత్రం 5 గంటలకు జైలు అధికారులు జగన్కు సమయమిచ్చారు. అయితే జైలు వద్దకు జగన్ చేరుకునేప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో ములాఖత్ను రద్దు చేశారు. జైలు వద్దే అప్పలరాజు కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.
జగన్ శ్రీకాకుళం పర్యటన : మహిళా ఎస్ఐతో వైకాపా నేతల అసభ్య ప్రవర్తన
వైకాపా అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైకాపా నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడంతో పాటు విధుల్లో ఉన్న మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా నడుచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బెంగాల్ బస్సు కండక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు - కౌంటింగ్ మిషిన్లతో నోట్ల లెక్కింపు
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ బస్సు కండక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు వెలుగు చూశాయి. ఈ నోట్ల కట్టలు ఏకంగా రూ.20 కోట్ల మేరకు ఉన్నాయి. కరెన్సీ నోట్లతో పాటు 15 కేజీల బంగారం కూడా వెలుగు చూసింది. ఈ బంగారం విలువ కూడా రూ.21.5 కోట్లుగా ఉంటుందని సమాచారం. బీర్భూమ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నోట్ల కట్టలను లెక్కించేందుకు పోలీసులు ఐదు కౌంటింగ్ మిషన్లను ఉపయోగించారు. నోట్ల లెక్కింపు సమయంలో ఈ యంత్రాలు కూడా మొరాయించడం గమనార్హం. ఈ కండక్టర్ తృణమూల్ కాంగ్రెస్ నేతకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.
లేటెస్ట్
Srisailam Temple: శ్రీశైలం ఆన్లైన్ బుకింగ్లో అంతరాయం.. ఆంక్షలకు సిద్ధం
సాంకేతిక సమస్యల నేపథ్యంలో, శ్రీశైలం ఆలయ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న '9 అండ్ 9' సంస్థపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంటూ ఆంక్షలు విధించింది. 2021 నుండి ఈ సంస్థ ఆలయ వెబ్సైట్, ఆన్లైన్ టికెట్ జారీ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇటీవల టికెట్ బుకింగ్లో తలెత్తిన అంతరాయాలను పరిగణనలోకి తీసుకుని, సదరు సంస్థ కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలని అధికారులు నిర్ణయించారు.
గురు పౌర్ణమి.. తిరుమలలో వైభవంగా గరుడ సేవ.
గురు పౌర్ణమి సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం నాడు శ్రీ వేంకటేశ్వర స్వామికి పౌర్ణమి గరుడ సేవను నిర్వహించింది. అత్యంత విశిష్టమైన సేవలలో ఒకటైన ఈ ఊరేగింపును తిలకించేందుకు నాలుగు మాడ వీధుల్లో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తిని పూలు, పట్టు వస్త్రాలు, సంప్రదాయ ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం, సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారిని విష్ణుమూర్తి వాహనమైన గరుడ వాహనంపై ఊరేగించారు.
Shakambhari : ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన ప్రసిద్ధ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజుల పాటు జరిగిన శాకంబరీ ఉత్సవాలకు రెండు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఆలయ యంత్రాంగం చేపట్టిన విస్తృత ఏర్పాట్ల మధ్య ఈ ఉత్సవాలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. శాకంబరీ మహోత్సవాల ముగింపు రోజున గురు పౌర్ణమి, ఆషాఢ సారె వేడుకలు కూడా కలిసి రావడంతో ఆలయం వద్ద అపూర్వమైన రద్దీ నెలకొంది. బుధవారం తెల్లవారుజాము నుండే ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు.
30-07-2026 గురువారం ఫలితాలు.. ఏ పనీ చేయబుద్ధి కాదు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. ప్రముఖలకు చేరువవుతారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. కొత్త పనులు చేపడతారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. తొందరపడి హామీలివ్వవద్దు. వాహనం కొనుగోలు చేస్తారు.
తిరుమల తరహాలో శబరిమలలోనూ నెయ్యి కుంభకోణం.. ఎలా జరిగిందంటే?
శబరిమలకు సరఫరా చేసిన మిల్మా నెయ్యి దుర్వినియోగంపై జరుగుతున్న విచారణ పరిధిలోకి ఇప్పుడు దేవస్వం బోర్డు కూడా చేరింది. ఈ నెయ్యి కుంభకోణంలో తీవ్రమైన లోపాలను గుర్తించిన దేవస్వం శాఖ మంత్రి కె. మురళీధరన్, దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని దేవస్వం కమిషనర్ను ఆదేశించారు. 'మిల్మా' అనేది కేరళ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్. ఇది రాష్ట్రంలో పాల ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడిన రాష్ట్ర ప్రభుత్వ సహకార సంస్థ.
Home
Horoscope
Shorts
Photos
Videos