Tuesday, 16 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Yoga
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 16 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
యోగా
శీర్షాసనం వేసేవారు తెలుకోవాల్సిన విషయాలు
Monday,August 12, 2024
యోగాసనాలు వేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
యోగా ఎందుకు చేయాలో తెలుసా?
సుప్తమత్స్యేంద్రాసనంతో వెన్ను నొప్పి పోవాలంటే...
ఎక్కువగా ఆలోచించేవారు ఈ ''విరాసనం'' వేస్తే...
యోగాసనాలు చేయడం వలన శరీరానికి...
Monday, June 18, 2018
యోగా సాధన నియమనిబంధనలు...
Thursday, June 14, 2018
యోగాసనాలకు.. ఫిట్నెస్కు గల తేడాలు...
Tuesday, June 12, 2018
యోగాసనాలు వేస్తున్నారా.. అయితే దివ్యమైన శక్తిని...
Monday, June 11, 2018
యోగ సాధనలో పాటించాల్సిన నియమాలు
Tuesday, June 1, 2010
కటి చక్రాసనంతో అదనపు కొవ్వు మాయం
Saturday, May 8, 2010
పాదహస్తాసనంతో మరింత జీర్ణశక్తి
Saturday, May 8, 2010
శరీర సమతుల్యానికి అర్ధ చంద్రాసనం
Saturday, May 8, 2010
తాడాసనంతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం
Saturday, May 8, 2010
పూర్ణ ధనురాసనంతో శరీరానికి మరింత బలం
Saturday, May 8, 2010
అర్ధధనురాసనంతో శరీరానికి కొత్త బలం
Saturday, May 8, 2010
శలభాసనంతో మధుమేహం నియంత్రణ
Saturday, May 8, 2010
మహిళలకు మేలుచేసే భుజంగాసనం
Saturday, May 8, 2010
దృఢమైన శరీరం కోసం విపరీత నౌకాసనం
Saturday, May 8, 2010
మకరాసనంతో పూర్తి ప్రశాంతత
Saturday, May 8, 2010
next news
తాాజా వార్తలు
అయోధ్య బాల రాముడికి అరుదైన కానుక - అత్యంత ఖరీదైన మామిడి పండు సమర్పణ
అయోధ్యలో ఒక అరుదైన, భక్తిపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా పేరొందిన జపాన్కు చెందిన మియాజాకిని అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పించారు. ఎగ్ ఆఫ్ ది సన్ అని కూడా పిలిచే ఈ పండును స్థానిక రైతు ఒకరు తన తోటలో పండించి, తొలి ఫలాన్ని రాముడికి అర్పించడం విశేషం.
హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన ఏపీ డిప్యూటీ సీఎం
హోం మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఖండించారు. మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్, అనితను 'మేకప్ మంత్రి' అని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా, ఆమె కిలోల కొద్దీ మేకప్ వేసుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అనిత, ఒక దళిత మహిళా నాయకురాలి ఎదుగుదలను వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
వరకట్న వేధింపుల కేసు.. ట్విషా శర్మ భర్త, అత్తకు కస్టడీ పొడిగింపు
వరకట్న వేధింపుల కేసులో నిందితులుగా ఉన్న దివంగత మోడల్ ట్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్, ఆమె అత్త, మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్ల జ్యుడీషియల్ కస్టడీని భోపాల్లోని ఒక కోర్టు మంగళవారం నాడు మరో 14 రోజుల పాటు పొడిగించింది. న్యాయమూర్తి శోభన భాలవే కోర్టులో జరిగిన ఈ విచారణకు నిందితులిద్దరూ వర్చువల్ విధానంలో హాజరయ్యారని ట్విషా కుటుంబం తరఫు న్యాయవాది అంకుర్ పాండే తెలిపారు.
నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
ఈ నెల 21వ తేదీన రీనీట్ రాత పరీక్ష దేశ వ్యాప్తంగా జరుగనుంది. ఈ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు ఏపీ రాష్ట్ర రవాణా శాఖామంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
కేరళలో షిగెల్లా కేసులు.. జనవరి నుంచి 146.. జూన్లో మాత్రమే 70 కేసులు
కేరళలో షిగెల్లా కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై కేరళ ఆరోగ్య మంత్రి కె. మురళీధరన్ మంగళవారం మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో 146 షిగెల్లా కేసులు నమోదయ్యాయని, అందులో 70 కేసులు జూన్ నెలలోనే వెలుగుచూశాయని తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన, షిగెల్లా కారణంగా సంభవించిన ఐదు మరణాలలో ఒకటి మార్చిలోనూ, మిగిలిన నాలుగు జూన్లోనూ జరిగాయని పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శ్రీముఖి
ప్రముఖ నటి, యాంకర్ శ్రీముఖి తన పెళ్లిపై సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. తాను కోరుకున్న వ్యక్తి దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు.
Kajal Aggarwal: సాక్షుల బోనులో పురుగుమందు సిలిండర్ తో లాయర్ కాజల్ అగర్వాల్..ది ఇండియా స్టోరీ
జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’ చిత్రానికి సంబంధించిన తొలి అధికారిక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో ఆసక్తిని పెంచిన చిత్రబృందం, తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్తో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.
Singeetham: 40 ఏళ్ల కలని సక్సెస్ చేసిన ఘనత నాగ్ అశ్విన్ గారిదే : సింగీతం శ్రీనివాసరావు
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ 'సింగ్ గీతం'. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోనమై ఈ చిత్రం ప్రేక్షకులు విమర్శకులు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సినిమా విశేషాలు పంచుకున్నారు.
Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి : నట్టికుమార్
"థియేటర్స్ లో పర్సంటేజ్ విధానం అమలుకు నిర్మాతలు సుముఖంగానే ఉన్నారు. అయితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు ఇబ్బందులు తలెత్తని రీతిలో అందరికీ ఆమోదయోగ్యమైన పర్సంటేజ్ ను నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. అలాగే పెద్ది కలెక్షన్స్ పై రూమర్స్ కరెక్ట్ కాదని కూడా వెల్లడించారు.
Arnold Vosloo: రణబాలి సినిమాలో ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ లుక్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos