రాజస్థాన్ బ్యాంకులో దొంగతనం.. అలా వచ్చి ఇలా క్యాష్ బ్యాగు ఎత్తుకెళ్లాడు.. (video)
Crime
.
కౌంటర్ వద్ద బ్యాగును ఉంచి సిబ్బందితో మాట్లాడుతుండగా.. అక్కడ ఉన్న ఒక దొంగ దృష్టి ఆ బ్యాగుపై పడింది. అది గమనించిన దొంగ, ఎవరికీ తెలియకుండా ఆ బ్యాగును తీసుకుని.. తన బ్యాగులో వేసుకుని బ్యాంకు బయటకు నడిచి వెళ్లాడు. ఆ తర్వాత, తనతో వచ్చిన వ్యక్తితో కలిసి బైక్పై పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బ్యాంక్లోకి వెళ్లాడు.. రూ.2.40 లక్షలతో ఉడాయించాడు
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 18, 2026
రాజస్థాన్ బరాన్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఘటన
ప్రకాశ్ గుప్తా అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.2.40 లక్షలు విత్డ్రా చేసి.. ఒక బ్యాగ్లో పెట్టుకున్నారు
ఆ బ్యాగ్ని కౌంటర్ వద్ద పెట్టి సిబ్బందితో… pic.twitter.com/wzQ7enTbf0
