Thursday, 27 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Religion Articles
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 27 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
కథనాలు
కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?
Wednesday,August 26, 2026
భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి
గుమ్మానికి నిమ్మకాయలు ఎందుకు కడతారు?
ఆ సమస్యలు తిరిగి రానివ్వని శ్రీ రామ నామం జపిస్తే చాలు
విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే?
తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?
Thursday, August 6, 2026
ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?
Saturday, August 1, 2026
గురు పౌర్ణమి.. వ్యాస పూర్ణిమ.. శ్రీహరి అంశ.. కృష్ణ ద్వైపాయనుడిని పూజిస్తే?
Tuesday, July 28, 2026
Anivara Asthanam: తిరుమలలో ఆణివార దేవస్థానం..
Thursday, July 16, 2026
జూలై 14న భౌమవతీ అమావాస్య.. కుజ దోషాలు తొలగిపోవాలంటే?
Monday, July 13, 2026
Ravi Pradosh Vrat July 2026: ప్రదోష వ్రతం.. ఆరుద్ర నక్షత్రం.. శివపూజను మరిచిపోద్దు..
Saturday, July 11, 2026
జూలై 7, 2026: కాలాష్టమి.. తేనె రాసిన జిల్లేడు ఆకులు.. నైవేద్యంగా రెండు గులాబ్జామూన్లు..?
Monday, July 6, 2026
Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..
Saturday, June 27, 2026
ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?
Thursday, June 25, 2026
తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?
Friday, June 19, 2026
సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?
Sunday, June 14, 2026
భార్యను భర్త అపురూపంగా చూసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటి?
Thursday, June 11, 2026
హనుమంతుడు అక్కడే వుంటాడు
Thursday, June 4, 2026
Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?
Saturday, May 16, 2026
Smita : తత్త్వాలు మత గ్రంథాలు కావు. అవి మానవ సత్యాలు : స్మిత
Saturday, May 9, 2026
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
నేపాల్ ఫ్లాష్ ప్లడ్కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది
ఉదయం టిబెట్ ఉత్తర దిక్కు నుంచి దక్షిణానికి ప్రవహిస్తున్న భోటెకాశీ నదికి తేలికపాటి వర్షపు నీరు వచ్చింది. కొద్దిపాటి వర్షమే కదా అని అక్కడి వారంతా పెద్దగా ముప్పు ఏమీ వుండదని భావించారు. ఐతే ఉదయం 8:37 నిమిషాలకు టిబెట్-చైనా సరిహద్దు ప్రాంతంలోని హిమగిరుల్లో 10 కిలోమీటర్ల లోతులో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఐసుతో కప్పబడిన కొండచరియలు ఒక్కసారిగా విరిగి నదీ ప్రవాహానికి అడ్డుపడ్డాయి. ఎగువ నుంచి వచ్చిన నీరు అక్కడికి చేరుకోవడంతో పాటు ఐసుతో నిండిన కొండచరియలు కూడా నీటితో కరిగి ప్రవాహం వేగం పెరిగింది.
ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా, నందిపాడు గ్రామంలో 400 మెగావాట్ల యుటిలిటీ-స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి, ఇంజినీరింగ్, సామగ్రి సేకరణ, నిర్మాణం(ఈపీసీ) కోసం భారతదేశంలో బ్రూక్ఫీల్డ్ యొక్క పునరుత్పాదక ఇంధన వేదిక అయిన లుమారాతో భాగస్వామ్యం చేసుకున్నట్లు యాక్సిస్ ఎనర్జీ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశలలో స్థానికులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించనుందని అంచనా. ఈ ప్రాజెక్టులో భాగంగా, ఈ సౌర విద్యుత్ ప్లాంట్ యొక్క పూర్తి ఈపీసీ పనులను యాక్సిస్ ఎనర్జీ చేపట్టడంతో పాటు, 400 కేవీ పూలింగ్ సబ్స్టేషన్, దానికి అనుబంధంగా ఉన్న 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ను కూడా అభివృద్ధి చేయనుంది.
యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్
హైదరాబాద్, 26 ఆగస్టు 2026: ఐటీ, ఫార్మాస్యూటికల్స్, రక్షణ మరియు ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్(జిసిసి) వంటి రంగాల్లో విస్తృత వృద్ధితో తెలంగాణ ఇప్పుడు ప్రధాన ఆర్థిక, ఉపాధి కేంద్రంగా అవతరిస్తోంది. 'తెలంగాణ రైజింగ్ 2047' దార్శనికత ద్వారా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా ఉత్పాదక, సేవల రంగాలతో పాటు గ్రామీణ, పట్టణ శివార్ల అభివృద్ధి ద్వారా ఈ వృద్ధి విస్తరిస్తోంది. ఈ విస్తరణ సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.
మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్
చైనాలోని టిబెట్లో ఉన్న గిరోంగ్ (Gyirong) వద్ద ఒక భయంకరమైన, విషాదకరమైన ఆకస్మిక వరద సంభవించడంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ... మా కైలాష్ యాత్రా బృందాలలో ఒకటి ఈ వరదల్లో చిక్కుకుపోయింది. వారు తిరిగి వస్తున్నప్పుడు, ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉన్న సమయంలో ఈ వరద వచ్చింది. ఆ భవనం, పట్టణంలోని చాలా భాగం నీట మునిగినట్లు తెలుస్తోంది. వాలంటీర్లు, సహాయక బృందాలతో సహా మేమందరం తీవ్ర ఆవేదనలో ఉన్నాము. సహాయక చర్యల్లో సాధ్యమైనంత వరకు తోడ్పాటునందించడానికి కృషి చేస్తున్నాము.
సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్
ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్), పానీయాల (బేవరేజస్) తయారీ రంగాల్లో పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖల మంత్రి శ్రీ టి.జి. భరత్ ఈ రోజు హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్సిసిబి) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026కు ముందు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పెట్టుబడిదారుల ఆకర్షణ కార్యక్రమాలలో భాగంగా ఈ భేటీ జరిగింది.
లేటెస్ట్
కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?
సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు కొలువై వుండే పుణ్యభూమిగా కైలాస పర్వతగిరులని పురాణాల్లో చెప్పబడింది. ఆ పరమేశ్వరుడి ఆశీస్సుల కోసం చేసే కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్రలలో ఒకటిగా చెబుతారు. సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో, తీవ్రమైన వాతావరణ మార్పుల మధ్య కఠినమైన టిబెటన్ పీఠభూమిపై ఈ యాత్ర సాగుతుండటమే దీనికి ప్రధాన కారణం. అత్యధిక ఎత్తులో వుండటంతో ఇక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా వుంటుంది. ప్రాణవాయువు అందదు. ఎందుకంటే ఈ యాత్ర సముద్ర మట్టానికి దాదాపు 19,500 అడుగుల (5,900 మీటర్లు) ఎత్తు వరకు సాగుతుంది.
26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంప్రదింపులకు అనుకూలం. శ్రద్ధతో వ్యవహరించాలి. తప్పటడుగు వేసే అవకాశం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు మీ శ్రమ ఫలిస్తుంది. ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి.
లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మండలి, అనవసరమైన ఆందోళన కలిగించేలా ఉండే ధృవీకరించని వీడియోలను స్వీకరించవద్దని లేదా ఇతరులతో పంచుకోవద్దని సోమవారం భక్తులను హెచ్చరించింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, లడ్డూ ప్రసాదంలో దారం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించే టీటీడీ ఈ విజ్ఞప్తి చేసింది.
25-08-2026 మంగళవారం ఫలితాలు - ఏకపక్ష నిర్ణయాలు తగవు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఒప్పందాల్లో జాగ్రత్త. ఏకపక్ష నిర్ణయాలు తగవు. నమ్మిన వారే మోసగించేందుకు యత్నిస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు.
భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి
మంగళవారం నాడు వచ్చే త్రయోదశి తిథిని భౌమ ప్రదోషం అని అంటారు. ఈ రోజున ప్రదోష కాంలో.. అంటే సూర్యస్తమయ సమయంలో శివపార్వతులను, హనుమంతుడిని ఆరాధించడం వల్ల పలు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. అప్పుల బాధలతో వున్నవారు భౌమ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే రుణ విముక్తి కలుగుతుంది. దీర్ఘకాలిక అప్పుల బాధతో వున్నవారు, తీవ్రమైన ఆర్థిక సమస్యలున్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మేలు కలుగుతుంది. అలాగే కుజ దోష ప్రభావాలు కూడా తగ్గుతాయి. ఆస్తి సంబంధ వివాదాలతో ఇబ్బందిపడుతున్నవారు, కోర్టు చిక్కులతో సతమతమయ్యేవారికి పరిష్కారం లభిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos