Wednesday, 24 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Religious
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 24 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వినోదం
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
Bhadrakali: భద్రకాళీ అమ్మవారి ఆలయం- ఏకశిలపై అమ్మవారు.. కోహినూర్ వజ్రం విశిష్టత
Monday,May 12, 2025
వెయ్యి స్తంభాల గుడి- త్రికూటాత్మకం.. సప్తస్వరాలు.. లయబద్ధమైన మధురమైన సంగీతం
Warangal: వరంగల్ అందాలు వేయి స్థంభాలు- శిలాతోరణాలు- రానున్న అందమైన భామలు (Photos)
IRCTC హైదరాబాద్ నుంచి గంగా గయ టూర్ ప్యాకేజీ.. ధర రూ.24,660లు
దక్షిణాది పుణ్యక్షేత్రాలను రూ.7,140లతోనే చుట్టేయవచ్చు.. ఎలాగంటే?
శివుడికి నైవేద్యంగా పీతలు, ఎక్కడో తెలుసా?
Saturday, October 24, 2020
అక్కడ మనుషులు శిలలుగా మారిపోతారు...
Tuesday, April 2, 2019
నాగదోష పరిహారం కోసం చూస్తున్నారా?
Thursday, March 28, 2019
వివాహ సమస్యలు, ఇంటి కేసులా? ప్రళయానికి ముందే వెలసిన ఈ దేవాలయానికి వెళితే...
Wednesday, March 20, 2019
ఆ గుడి గోపురంపై సుదర్శనచక్రం.. ఎటు తిరిగినా మీవైపే తిరుగుతుంది...
Monday, March 18, 2019
ఎంతకీ పెళ్లి కావడంలేదా? అక్కడికెళ్తే ఖాయం... 360 రోజులు 360 మందిని...
Friday, March 15, 2019
శ్రీవారి దర్శనానికి విమాన ప్యాకేజీ...
Tuesday, October 9, 2018
గౌరీగుట్టపై శ్రీ గౌతమేశ్వరుడు... ఆలయ విశిష్టతలు ఏమిటి?
Monday, September 24, 2018
ఆ బస్సెక్కితే గంటన్నరలో శ్రీవారి దర్శనం.. ఎలా?
Wednesday, June 13, 2018
అమరావతికి ఆ నలుగురూ రక్షకులు... ఎవరూ ఏమీ చేయలేరు...
Thursday, May 17, 2018
అబద్ధాలు చెప్పినవాళ్లను వదలడు ఆ గుడిలో దేవుడు... ఏ దేవుడు?
Friday, July 14, 2017
బట్టలు ఉతకడం ఆపి నా గుడి కట్టమన్న అష్టముఖ పశుపతినాథుడు
Monday, December 26, 2016
చిదంబర రహస్యం మీకు తెలుసా? మన దేహానికి, దేవాలయానికి సంబంధం...
Wednesday, November 2, 2016
ఓంకార నాదం వినిపించే సోమేశ్వర లక్ష్మీ నరసింహేశ్వరాలయం
Wednesday, August 3, 2016
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, పానకాల స్వామి ఆలయ చరిత్ర...
Saturday, July 30, 2016
next news
తాజా వార్తలు
మద్యం తాగొద్దన్న తల్లి - చంపేసిన కుమార్తె.. ఎక్కడ?
మద్యం తాగవద్దని హితవు చెబుతున్న కన్నతల్లిని కుమార్తె చంపేసింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని హాసన జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హాసన జిల్లా హణ్ణినకెరెకు చెందిన జయమ్మ తన కుమార్తె భాగ్యలక్ష్మి ఇంటికి అప్పుడప్పుడూ వచ్చి కొద్ది రోజులు ఉండి వెళ్లేది. వీరు సుభాష్నగరలోని మోనిషా అపార్ట్మెంట్లో నివసించే వారు. భాగ్యలక్ష్మి, కుశాల్ ఇద్దరూ ఇంట్లోనే మద్యం తాగి కేకలు వేయడాన్ని పెద్దామె గుర్తించి మందలించింది.
వైజాగ్ వైద్యుడు మత్తు ఇంజెక్షన్ వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. ఎందుకని?
విశాఖపట్టణానికి చెందిన ఓ వైద్యుడు మత్తు ఇంజెక్షన్ వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. విశాఖకు చెందిన మొహ్మద్ ఇమాయతుల్లా కుమారుడు ఖాసిం(27) అనే యువకుడు పాతబస్తీలోని యాకుత్పురలో ఉంటున్నారు. చార్మినార్ వద్ద ఉన్న నిజామియా యునానీ కళాశాలలో వైద్య కోర్సును పూర్తి చేసి, గత రెండు నెలలుగా మల్లాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి విధుల్లో పనిచేస్తున్నారు.
భోజ్పూర్లో యువకుడు ఎన్కౌంటర్.. ఐదుగురు పోలీస్ సిబ్బందిపై కేసు
బీహార్ రాష్ట్రంలోని భోజ్పూర్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో యువకుడొకరు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి, సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసరుతో సహా ఐదుగురు పోలీసు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాహ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలౌటి గ్రామంలో జూన్ 17వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో భరత్ భూషణ్ తివారీ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. భరత్ తమపై కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో అతను గాయపడ్డాడని, ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు పోలీసుల వాదనగా ఉంది.
సహజీవనం వద్దన్నారని ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను అంతమొందిచిన కుమార్తె?
బెంగుళూరు నగరంలో ఓ దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచుకున్న కుమార్తె కళ్లముందే తప్పు చేస్తుంటే తల్లిదండ్రులు వారించారు. పెళ్లికి ముందే ఓ యువకుడితో సహజీవనం వద్దన్న తల్లిదండ్రులు, సోదరిపై తన ప్రియుడితో కలిసి ఆ కుమార్తె దాడి చేసింది. ఈ దాడిలో వారంతా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జూన్ 24, 2026 తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుంది..?
ఆంధ్రప్రదేశ్ వాతావరణం: పగటిపూట తేలికపాటి వర్షం కురిసే అవకాశం (20శాతం) ఉంది. రాత్రి వేళల్లో ఆకాశం మేఘావృతమై ఉండి వర్షం పడే అవకాశం (65శాతం) ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 36°C, కనిష్ట ఉష్ణోగ్రత 28శాతంగా నమోదవుతుంది. గాలి, తేమ: పడమర దిశ నుండి గంటకు 13 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి. తేమ శాతం 50శాతంగా ఉంటుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము. రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు బీట్రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos