ఆదివారం, 11 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 8 జనవరి 2019 (12:00 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
నోట్లో తుపాకీ గురిపెట్టి... విద్యార్థిపై అమెరికాలో దారుణం
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?
స్కూలుకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థుల బట్టలూడదీశారు.. ఎక్కడ?
పోలీస్ ఇన్స్పెక్టర్ కుమార్తె.. అయినా నలుగురి చేతిలో నలిగిపోయింది..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
టీచర్: పిల్లలూ మీలో ఎవరికైనా..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..
స్టూడెంట్స్: ఇప్పటివరకూ మీరు చెప్పింది ఏ సబ్జెక్ట్ టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం
భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సానుకూల పరిణామంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి పెద్ద సవాలుగా మారిందని, దేశంలో అస్థిరత, ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, గవర్నర్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో రాజ్ భవన్లో జరిగిన సర్వమత ప్రార్థన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, ఆయన అనేక కీలక అంశాలను ప్రస్తావించారు.
శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ
శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం నుండి దాదాపు 100 గ్రాముల బంగారం దొంగిలించబడిందని పోలీసులు శనివారం తెలిపారు. బంగారం పూత పూసేందుకు ఆలయంలో ఉంచిన దాదాపు 12 పవన్లు (సుమారు 96 గ్రాములు) బంగారం కనిపించడం లేదని, దానిని ఎవరు తీసుకెళ్లారో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం చివరిసారిగా బంగారు పూత పూసేందుకు పని జరిగిందని, ఆ తర్వాత మిగిలిన బంగారాన్ని లాకర్లో భద్రపరిచామని ఫిర్యాదు నమోదైన ఫోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు చెప్పారు.
Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..
కేరళ మలప్పురం జిల్లాలో నిపా వైరస్ సోకిన రోగితో సంబంధంలోకి వచ్చిన మరో ఎనిమిది మందికి ఈ వ్యాధి లేదని శనివారం కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే, శుక్రవారం ఒక మోతాదు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చినప్పటికీ, ఆ వ్యాధి సోకిన రోగి పరిస్థితి విషమంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం రోగికి మరో డోస్ ఇవ్వబడుతుందని వీణా జార్జ్ చెప్పారు. మరో ఎనిమిది పరీక్షల్లో నెగటివ్ రావడంతో, వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 25కి చేరుకుందని తెలిపారు. ఇంతలో, సోకిన రోగి కాంటాక్ట్ లిస్ట్లో మరో 37 మందిని చేర్చడంతో మొత్తం సంఖ్య 94కి చేరిందని తెలిపింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఇరుదేశాలు అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేసిన కొద్ది సేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు స్పష్టం చేశారు.
Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్
హైదరాబాద్లో భద్రతా చర్యలను బలోపేతం చేసే చర్యగా, శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బాణసంచా వాడకంపై నిషేధాలు వంటి ముఖ్యమైన ఆంక్షలను పోలీసు అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయాలు సైబరాబాద్- హైదరాబాద్ పోలీసు కమిషనర్ల ప్రత్యేక ఆదేశాల ద్వారా అధికారికంగా జారీ చేయబడ్డాయి. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఇతర వైమానిక వస్తువుల వాడకాన్ని నిషేధించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మొహంతి ప్రకటించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !
నందమూరి బాలకృష్ణ హీరోగా “అఖండ 2” చిత్రంలో బాల నటిగా ముంబైకు చెందిన హర్షాలి మల్హోత్రా నటిస్తోంది. ఈ పాప సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయి జాన్ సినిమాలో నటించింది. ఈ సినిమా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ముందుగా ఈ పాత్ర కోసం నటి లయ కుమార్తె అనుకున్నారు. ఇందుకోసం షూటింగ్ స్పాట్ కు లయ తన కుమార్తెను తీసుకుని వెళ్ళింది. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను కు లయ కుమార్తె శ్లోకా వయస్సు ఎక్కువ కావడంతో సున్నితంగా తిరస్కరించారని తెలిసింది.
సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు తాజాగా సౌదీ అరేబియాలో “సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య”ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు తనయులు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్, ప్రముఖ సినీ నటి ప్రభ, నందమూరి బెనర్జీ, నందమూరి బిజిలి గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్
ప్రదీప్ రంగనాథన్ తను దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ 'లవ్ టుడే'తో నటుడిగా అరంగేట్రం చేశారు, ఆ తర్వాత తమిళం, తెలుగు రెండింటిలోనూ విజయం సాధించిన తన రీసెంట్ హిట్ 'డ్రాగన్' తో మ్యాసీవ్ పాపులరిటీ సాదించారు. వరుస విజయాలతో ప్రదీప్ రంగనాథన్ తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగులో కూడా పేరు తెచ్చుకున్నాడు.
యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక
బ్రహ్మాజీ, కమిటీ కుర్రోళ్ళు యశ్వంత్ పెండ్యాల లీడ్ రోల్స్ లో ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రూపొందనున్న క్రైమ్ థ్రిల్లర్ కథకళి. మాన్యత ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. నిహారిక కొణిదెల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. హర్షిత్ రెడ్డి కెమరా స్విచాన్ చేశారు. బ్రహ్మాజీ స్క్రిప్ట్ అందించగా ఫస్ట్ షాట్ కి డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని దర్శకత్వం వహించారు.
కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,
నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా లేవు. దూకుడు సినిమా తర్వాతే నా డ్రీమ్ రోల్ అయిపోయింది. మహేష్ బాబు గారి పక్కన అంతా మంచి క్యారెక్టర్ చేయడం నిజంగా డ్రీమ్ రోల్. ఇప్పుడు చేస్తుందంతా బోనస్. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అయితే జీవితాంతం గుర్తుండిపోయేవి వెన్నెల, బిందాస్, దూకుడు చిత్రాలని వెన్నెల కిషోర్ అన్నారు.