మంగళవారం, 13 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:49 IST)
సంబంధిత వార్తలు
బీరువాలను ఏ దిశలో అమర్చాలి..?
స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా..?
ఇంటి నిర్మాణంలో ఎలాంటి రంగులు ఎంపిక చేయాలి..?
పబ్ జి గేమ్కు బానిసయ్యాడు... భార్య అలా అందని ఆ పని చేశాడు...
అతని ఇంట్లో వారం రోజులు గడిపిన టీవీ నటి ఝాన్సీ... ఎవరతను?
స్కూల్ బ్యాగ్ తీసుకెళ్లు...?
ఒక ఇంట్లో దొంగ దొంగతనం చేసి వెళ్లే సమయంలో..
ఇంట్లో ఉన్న పిల్లవాడు మెల్లగా కళ్లు తెరిచి ఇలా అంటాడు..
స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లు లేదంటే అరచి గోలచేస్తా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
జేఎన్ఐఎం జిహాదీ గ్రూపు భీకరదాడి.. 100మందికి పైగా బలి
ఆఫ్రికా దేశాల్లో ఒకటైనా బుర్కినా ఫోసాలో జిహాదీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దేశ ఉత్తర ప్రాంతంలో అల్ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నస్ర్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ (జేఎన్ఐఎం) జరిపిన భీకర దాడిలో వంద మందికిపై ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో మరణించిన వారిలో అత్యధికులు సైనికులు కావడం గమనార్హం.
భారత్ బ్రహ్మోస్ దెబ్బకు బంకర్లలోకి పారిపోయి దాక్కొన్న పాక్ ఆర్మీ చీఫ్ (Video)
భారత్, పాకిస్థాన్ దేశాల ఉద్రిక్తలు ప్రస్తుతానికి చల్లబడ్డాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రస్థావరాలు, ఉగ్ర శిక్షణా శిబిరాలపై భారత్ భీకర దాడులుచేసింది. ఈ దాడులకు ప్రతిగా పాకిస్థాన్ .. భారత్పై దాడులు చేసింది. దీంతో భారత సైనిక బలగాలు మరింతగా రెచ్చిపోయి శత్రుదేశంపై భీకర దాడులు చేసి కకావికలం చేసింది. ముఖ్యంగా, పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి చావుదెబ్బ కొట్టింది.
ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన
జమ్మూ: పాకిస్తాన్ ఊరుకోవడం లేదు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించి, తన మౌఖిక ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ వైమానిక దళ స్థావరం, సాంబా, కథువా, అఖ్నూర్ సెక్టార్లపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఇది మాత్రమే కాదు, అఖ్నూర్, పర్గల్, రామ్గఢ్ మరియు ఆర్ఎస్ పురాలలో చిన్న ఆయుధాల నుండి కాల్పులు జరిగినట్లు సమాచారం వస్తోంది. భారత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత అఖ్నూర్, సాంబా, కథువాలోని కొన్ని ప్రాంతాలలో పాకిస్తాన్ డ్రోన్ల దాడులు ప్రారంభమయ్యాయని అందిన నివేదికలు చెబుతున్నాయి.
భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి
క్రూర జంతువు పెద్దపులి దాడిలో రాజస్థాన్ రాష్ట్రంలోని రణ్థంబోర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ రేంజర్ దేవంద్ర్ చౌదరి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం ఈ భీతావహ సంఘటన జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ జోన్ 3లోని యగ్యశాల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... ఫారెస్ట్ రేంజర్ రొటీన్ చెకింగులో భాగంగా చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అతడికి ఎదురుగా పెద్దపులి వచ్చేసింది. వెంటనే అతడిపై దాడి చేసి తలను కొరుకుతూ ఆ తర్వాత మెడను కొరికేసి చంపేసింది. ఆ తర్వాత మృతదేహం వద్ద 20 నిమిషాల పాటు అలాగే వుండిపోయింది.
Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు
తెలుగు ప్రజలకు శుభవార్త. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్- తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. వర్షానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడిందని పేర్కొంటూ, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్
కోలీవుడ్ హీరో రవి మోహన్, బెంగుళూరుకు చెందిన గాయని కెనీషా ఫ్రాన్సిస్తో రిలేషన్లో ఉన్నట్టు ఎంతోకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారిద్దరూ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే, తాజాగా చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకకు కెనీషా - రమి మోహన్లు ఒక్కటిగా హాజరుకావడం ఇపుడు ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో రవి సతీమణి ఒక స్టేట్మెంట్ రిజీల్ చేశారు. దీనిపై కెనీషా తాజాగా స్పందించారు. ఏదైనా ఉంటే నేరుగా తనకే చెప్పమన్నారు. అంతేకాకుండా, ఆర్తికి సోర్టు చేస్తూ తనపై విమర్శలు చేస్తున్న హీరోయిన్ల ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడారు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ దర్శకుడు సుజీత్ కలిసి నటించిన 'ఓజీ' సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రకటించింది, ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుండి ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్కు "ఇది మళ్ళీ ప్రారంభమవుతుంది... ఈసారి, దాన్ని పూర్తి చేద్దాం" అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే, పవన్ కళ్యాణ్ నేటి షూట్లో పాల్గొన్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆయన పాల్గొనే సమయం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏదేమైనా, ఓజీ నిర్మాణాన్ని పునఃప్రారంభిస్తున్న వార్త నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ అభిమానులను థ్రిల్ చేసింది.
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున హైరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియడంతో దాని రెన్యువల్ కోసం వ్యక్తిగతంగా ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.
Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్
నేను తమిళ్ లో చేసిన తొలి సినిమాని డైరెక్టర్ విజయ్ చూశారు. భైరవంలో క్యారెక్టర్ కు నేనైతే యాప్ట్ గా ఉంటుందని భావించారు. ఆయన కాల్ చేసి ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. అలా ఈ ప్రాజెక్టులోకి రావడం జరిగింది. లాంగ్వేజ్ పరంగా ఒక బ్యారియర్ ఉంటుందని ముందుగా భావించాను. అయితే మా డైరెక్టర్, రైటర్ సత్య చాలా హెల్ప్ చేశారు. వారి హెల్ప్ తో ఈ జర్నీ చాలా స్మూత్ గా జరిగింది అని హీరోయిన్ అదితి శంకర్ అన్నారు.
బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి
హీరో నాగశౌర్య అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్. ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్ ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది