గురువారం, 8 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 3 అక్టోబరు 2019 (17:33 IST)
సంబంధిత వార్తలు
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
దుమ్మురేపుతున్న "సైరా" ... రిలీజ్కు ముందే కనకవర్షం
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
బస్సులో నిద్రరానిదెప్పుడు?
"లంబు : బస్సులో ప్రయాణీకులకు నిద్రరానిదెప్పుడు.
జంబు : డ్రైవర్ కునికిపాట్లు పడుతున్నప్పుడు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం
ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాల దాడితో కలవరపడిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం లక్ష్యంగా చేసుకున్న సైనిక దాడులు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంతటా తొమ్మిది అధిక విలువైన ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలను దెబ్బతీశాయి. వీటిలో అగ్ర ఉగ్రవాద సూత్రధారులు మౌలానా మసూద్ అజార్- హఫీజ్ సయీద్ రహస్య స్థావరాలు కూడా ఉన్నాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. పరువు నష్టం కేసులో ఆయన దోషిగా తేలడం, ఆయన పౌరసత్వ హోదాకు సంబంధించిన పరిష్కారం కాని ప్రశ్నలను పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలు చేయబడింది. పిటిషనర్ వాదనలను ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. రాహుల్ గాంధీకి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ పౌరసత్వం ఆధారంగా ఆయన పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలనే వాదనకు మద్దతు ఇచ్చే బలమైన లేదా అధికారిక ఆధారాలను పిటిషనర్ సమర్పించడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.
India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్
ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వం భారతదేశం నుండి పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పించే సుమారు 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత సాయుధ దళాలు "ఆపరేషన్ సిందూర్" విజయవంతంగా అమలు చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది. ఏప్రిల్ 24 పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏప్రిల్ 30న, భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్ విమానయాన సంస్థలు తన వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించకుండా నిషేధించింది
రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?
ప్రపంచంలోనే శాంతియుత దేశంగా పేరున్న భారతదేశాన్ని సీమాంతర ఉగ్రవాదులతో అమాయక పౌరులపై పిరికిపంద దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తోన్న పాకిస్తాన్ ముక్కలు చెక్కలయ్యే రోజులు వచ్చేసాయంటున్నారు నిపుణులు. దేశ ప్రజల అభివృద్ధి మానేసి మందుగుండు సామాగ్రి, ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ పాక్ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చేసింది పాకిస్తాన్. ఫలితంగా ఆ దేశంలో సింహభాగం ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వారికి ఎవరికీ యుద్ధం అవసరంలేదు.
పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు
పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం నెలకొన్నట్లు కనిపిస్తోంది. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై Operation Sindhoor పేరిట భారత దేశ ఆర్మీ మెరుపుదాడి చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో కరడుగట్టిన ఉగ్రవాదులు చచ్చినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ దేశంలోని ప్రజలకు యుద్ధభయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వందలాదిమంది ప్రజలు బుధవారం నాడు ATMల ముందు బారులు తీరారు. అదేవిధంగా భారతదేశం చేసిన దాడులతో పాక్ స్టాక్ ఎంక్సేంజ్ కుప్పకూలింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు
తన బేనర్ లో తనే హీరోగా కన్నప్ప సినిమా చేసిన మంచు విష్ణు మరో క్రాఫ్ట్ లో కూడా ప్రవేశించారు. తను ఫైట్ మాస్టర్ గా మారాడు. ఈ విషయాన్ని నేడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ప్రమోషన్ యాత్ర సందర్భంగా తిరుగుతున్న మంచు విష్ణు కన్నప్ప స్టోరీస్ లో భాగంగా ఒక్కో విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. అందులో భాగంగా కన్నప్ప లో యాక్షన్ కోసం ఎంత కష్టపడిందో గ్లింప్స్ ను విడుదల చేశారు.
Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం తన రాబోయే చిత్రం శుభం ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి నిర్మాతగా కష్టపడి పనిచేస్తున్న సమంత, కొత్త ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పోస్ట్లో, సమంత హృదయపూర్వక సందేశాన్ని పంచుకుంది: "ఇది చాలా దూరం వెళ్ళింది, కానీ ఇక్కడ మనం బలంగా ఉన్నాము. కొత్త జర్నీ ప్రారంభం." అంటూ పేర్కొంది. ఇంకా ఆమె తన నిర్మాణ సంస్థ, శుభమ్ విడుదల తేదీని కూడా ట్యాగ్ చేసింది.
Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!
సోగ్గాడు అంటేనే శోభన్ బాబు. టాలీవుడ్ సీనియర్ నటుడు శోభన్ బాబు వ్యక్తిత్వం గొప్పది. హీరోగానే కొనసాగుతూ.. క్యారెక్టర్ ఆరిస్టుగా చేయనంటే చేయనని సినిమాలకు దూరంగా వుండిపోయారు. ఆయన వారసులు ఎవరూ సినిమా రంగానికి దూరంగా వున్నా.. వైద్య రంగంలో సోగ్గాడి మనవడు తన సత్తా చాటారు. డాక్టర్ సురక్షిత్ అనే శోభన్ బాబు మనవడు.. ఓపెన్ సర్జరీ లేకుండా.. ట్రూ 3డీ ల్యాపరోస్కోపీతో 4.1 కిలోల గర్భాశయంలోని కణితిని తొలగించారు. 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో పెద్ద సిస్ట్ ఏర్పడడంతో.. ఆమె కొంతకాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంది.
కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?
రిషబ్ శెట్టి 2022లో హిట్ అయిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్ అయిన కాంతారా చాప్టర్ 1 షూటింగ్ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మే 6న, కేరళకు చెందిన 33 ఏళ్ల జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్, చిత్రీకరణలో విరామం సమయంలో కొల్లూరు సమీపంలోని సౌపర్ణిక నదిలో మునిగిపోయాడు. ఈ సంఘటన నదీ ప్రాంతంలో సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో జరిగింది. కపిల్ ఈత కొట్టగలిగాడు. కానీ బలమైన ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయాడు.
జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఫాంటసీ వండర్ చిత్రం “జగదేక వీరుడు అతిలోక సుందరి”. 35 ఏళ్ళు తర్వాత రీరిలీజ్ కి వస్తుంది. ఇందులో ఇళయరాజా సంగీతం సమకూర్చారు. రీరిలీజ్ 3డిలో వస్తుంది. ప్రమోషన్ లో భాగం సుమ యాంకరింగ్ గా చిరంజీవి, నిర్మాత అశ్వినీదత్, రాఘవేంద్రరావు పలు విషయాలు నెమరేసుకున్నారు.