బుధవారం, 7 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
Last Modified:
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:24 IST)
సంబంధిత వార్తలు
పడకసుఖం కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య...
ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్? క్రష్ గేట్లపై నుంచి ప్రవహిస్తున్న నీరు
ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు!!
అబ్బాయిలే వెధవలు ఎలా..?
గర్ల్ ఫ్రెండ్తో అలా కావాలనీ...
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్...!!!
ఈ చల్లని వెన్నెల
ఈ పచ్చని పైరు
ఈ సెలయేటి గలగలలు
ఈ చిరుగాలి సవ్వడులు
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్
ఎన్నాళ్లీ ఎడబాటు
ఎన్నాళ్లో ఈ విరహ వేదన
ఎంతకాలం ఈ ఎదురుచూపు
ఈ నిండు కార్తీక పౌర్ణమినాడు
ఇదే నా ఆహ్వానం....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి గతంలో ఇచ్చిన ఉపశమనాన్ని భారత సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసు నుండి ఆమెను విడుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓఎంసీ కేసులో వై. శ్రీలక్ష్మి పాత్రపై మూడు నెలల్లోపు కొత్త దర్యాప్తు నిర్వహించాలని మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు మునుపటి నిర్ణయం ద్వారా ప్రభావితం కాకుండా, ఈ విచారణ స్వతంత్రంగా నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు 'ఆపరేషన్ సిందూర్' కింద జరిపిన ప్రతీకార దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ అంగీకరించారు. ఈ దాడులు పాకిస్తాన్లోని బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుభాన్ అల్లాహ్ను లక్ష్యంగా చేసుకున్నాయి. మరణించిన వారిలో తన అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, వారి కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని మసూద్ అజార్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
ఆపరేషన్ సిందూర్ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలపై వైమానిక దాడులుకు బుధవారం తెల్లవారుజాము నుంచి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం భారత ఆర్మీకి చెందిన త్రివిధ దళాలు ఏకతాటిపై, సమన్వయంతో దాడులు చేసి పాకిస్థాన్తో పాటు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ వైమానిక దాడుల కోసం భారత్ ఉపయోగించిన విమానాలను పరిశీలిస్తే, భారత రక్షణ శాఖ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ యుద్ధ విమానాలు ఈ ఆపరేషనులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్లోని బహవల్పూర్, మురిద్కే, సియాల్కోట్తో పాటు పీవోకేలోని పలు ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్లోని అమెరికా పౌరులు జాగ్రత్త..
భారతదేశం "ఆపరేషన్ సింధూర్" ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్లో నివసిస్తున్న తన పౌరులకు కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం, సాయుధ దళాల మధ్య ఘర్షణలకు అవకాశం ఉందని పేర్కొంటూ, నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణించకుండా అమెరికన్ పౌరులను హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ
పహల్గాం ఉగ్రదాడితో యావత్ దేశం రగిలిపోయిందని, దీనికి ప్రతీకారంగానే ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్పై ఆయన స్పందిస్తూ, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుందన్నారు. 'ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)' పేరుతో పాకిస్థాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిట్టు సైన్యం ప్రకటించింది. నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?
రిషబ్ శెట్టి 2022లో హిట్ అయిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్ అయిన కాంతారా చాప్టర్ 1 షూటింగ్ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మే 6న, కేరళకు చెందిన 33 ఏళ్ల జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్, చిత్రీకరణలో విరామం సమయంలో కొల్లూరు సమీపంలోని సౌపర్ణిక నదిలో మునిగిపోయాడు. ఈ సంఘటన నదీ ప్రాంతంలో సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో జరిగింది. కపిల్ ఈత కొట్టగలిగాడు. కానీ బలమైన ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయాడు.
జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఫాంటసీ వండర్ చిత్రం “జగదేక వీరుడు అతిలోక సుందరి”. 35 ఏళ్ళు తర్వాత రీరిలీజ్ కి వస్తుంది. ఇందులో ఇళయరాజా సంగీతం సమకూర్చారు. రీరిలీజ్ 3డిలో వస్తుంది. ప్రమోషన్ లో భాగం సుమ యాంకరింగ్ గా చిరంజీవి, నిర్మాత అశ్వినీదత్, రాఘవేంద్రరావు పలు విషయాలు నెమరేసుకున్నారు.
అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్ అఫ్ చేంజ్ రిలీజ్
5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్గ్రౌండ్లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్ర లో రాని నిజజీవితాల కథనాలతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’. జాతీయ, అంతర్జాతీయ నటి నటులతో సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’.
21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి
అల్లు అర్జున్ హీరోగా, అనూ మెహతా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. ఈ మూవీ ద్వారా సుకుమార్ దర్శకునిగా పరిచయమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు అయ్యాయి. అల్లు అర్జున్ లైఫ్ ఛేంజింగ్ మూవీగా ఆర్య నిలిచింది. 2004 మే 7, న ‘ఆర్య’ మార్నింగ్ షో పడింది,
ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు
విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ను ఓ మైలు రాయి చిత్రంగా మలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్ను స్టడీ చేస్తూ గ్లోబల్గా ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. విష్ణు మంచు నటించిన ఈ హిస్టారికల్ మూవీ ప్రమోషన్స్ను అమెరికా నుంచి ప్రారంభించబోతున్నారు. కన్నప్ప USA టూర్ మే 8న న్యూజెర్సీలో ప్రారంభం కానుంది. అక్కడ విష్ణు నార్త్ బ్రున్స్విక్లోని రీగల్ కామర్స్ సెంటర్లో అభిమానులతో ముచ్చటించనున్నారు.