సోమవారం, 5 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (16:53 IST)
సంబంధిత వార్తలు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ!! (Video)
డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)
మరాఠీలను వణికిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్
మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)
పొట్టలో కారు తాళాలు.. ఆటోలో వెళ్లిన డాక్టర్
డాక్టర్ : "ఆపరేషన్ చేసేటప్పుడు నా కారు తాళాలు ఆ పేషెంట్ పొట్టలో పెట్టి కుట్టేశాను"
కంపౌండర్ : "మరి ఇప్పుడెలా సార్"
డాక్టర్ : "సరే ఏం చేస్తాం.. ఇంటికి ఆటోలో వెళ్తాను"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?
ఇటీవలి కాలంలో అమ్మాయిలు-అబ్బాయిలు కలిసి రాత్రిపూట పార్టీలు చేసుకోవడం కామన్ అవుతోంది. ఐతే అంతా బాగానే వుంటే సరి. కానీ ఏదైనా తేడా వచ్చిందంటే ఎవరో ఒకరు తెల్లారేసరికి సమస్యల్లో చిక్కుకుని తన్నుకుంటుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మహానగర్ ప్రాంతంలో 28 ఏళ్ల వయసున్న పవన్ నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఇతడితో పనిచేసే వారితో పరిచయాలున్నాయి. దీనితో తరచూ తను అద్దెకి ఉంటున్న గదికి రమ్మంటూ ఫోన్లు చేస్తుంటారు. వచ్చినవారితో సరదాగా గడపడం అతడి అలవాటు
Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లోని ప్రభుత్వ ఏకలవ్య పాఠశాల ఆవరణలో మహిళా పాఠశాల ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ శారీరక ఘర్షణకు దిగారు. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియోలో, ఇద్దరు అధికారులు ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకోవడం, జుట్టు లాగడం, ఒకరినొకరు నెట్టుకోవడం చూడవచ్చు. ప్రిన్సిపాల్ లైబ్రేరియన్ మొబైల్ ఫోన్ను కూడా పగలగొట్టినట్లు సమాచారం.
వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్లోనే కానిచ్చేశాడు.. (Video)
ఓ వైపు లైవ్ కాన్సెర్ట్లో జోరుగా సాగుతోంది. సింగర్స్ పాటలు పాడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ఆడియన్స్ కూడా లైవ్ కాన్సెర్ట్లో నిమగ్నమైవున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తన ముందు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. తమ చుట్టుపక్కల ఇతర ఆడియన్స్ ఉన్నారనే సంగతి మరిచిపోయి... ఏకంగా ఆమె వెనుక నుంచి శృంగారంలో నిమగ్నమైపోయాడు.
జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమంటూ జరిగితే కేవలం నాలుగు రోజుల్లోనే దాయాది దేశం పాకిస్థాన్ నామరూపాలు లేకుండా పోతుందని, ఆ తర్వాత కరాచీలో తాము గురుకులాలను స్థాపించాల్సి వస్తుందని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా జోస్యం చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనివుంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉంది.
A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)
తమిళనాడులోని మైలాడుదురైలో జరిగిన బహిరంగ సభలో డీఎంకే ఎంపీ ఎ రాజా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం వీచిన బలమైన గాలుల కారణంగా వేదిక దగ్గర ఓవర్ హెడ్ లైట్లు పడిపోయాయి. వేదిపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. స్టేజీ లైట్ ఆయనపై పడబోయింది. ముందుగానే విషయం గుర్తించిన ఆయన క్షణాల్లోనే పక్కకు జరగ్గా.. మైకుపై లైటు కుప్పకూలింది. ఒకవేళ ఆ లైటు ఎంపీపై పడుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు సహా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకునేటప్పుడు అనేక ప్రమాణాలను పరిశీలించి వాటిని పరిగణించాల్సి వుంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి పానీయాలలో చక్కెరలు తక్కువగా ఉండాలి. ఈ పానీయాలు అనవసరమైన కేలరీలు లేకుండా విటమిన్లు, ఖనిజాలు, ఇతర ప్రయోజనకరమైన పోషకాలను అందించాలి. అలాంటి పానీయాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా పండ్లు, కూరగాయలు, మూలికలతో రుచిగా ఉండే నీటిని సేవించవచ్చు. వీటిలో నిమ్మకాయ, దోసకాయ, స్ట్రాబెర్రీ, తులసి, నారింజ, పుదీనా ఉన్నాయి. హెర్బల్ ఐస్డ్ టీ కూడా తాగవచ్చు. వీటిని చమోమిలే, పిప్పరమెంటు, మందార వంటి హెర్బల్ టీలను తయారు చేసి, ఆపై వాటిని చల్లబరచడం ద్వారా తయారు చేస్తారు.
నేరేడు పండ్లు సీజన్లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?
నేరేడు పండ్లను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి. చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు నేరేడు ఆకులు ఔషధంలా పనిచేస్తాయి.
లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్ను కరిగించడంలో, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగితే శరీర కణాల నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?
స్ట్రాబెర్రీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. స్ట్రాబెర్రీలు తింటుంటే గుండె ఆరోగ్యంగా వుంటుంది. వీటిని తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రోగనిరోధక పనితీరుకు అవసరం. స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. స్ట్రాబెర్రీలలోని ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. స్ట్రాబెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.