Sunday, 14 June 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 14 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
వినోదం
హాస్యం
జోకులు
joke, Telugu Funny Jokes
Written By
Last Updated :
Tuesday, 19 March 2019 (14:15 IST)
సంబంధిత వార్తలు
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
కృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న 'మా' నూతన ప్యానెల్
పాప్కార్న్ జంప్ చేస్తుందా..?
రాజు గారి గది 3లో నటించేందుకు ఆ హీరోయిన్ ఓకే చెప్పిందా..?
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
లిప్స్టిక్ తీసుకు రమ్మంది...?
Publish:
Tue, 19 Mar 2019 (14:10 IST)
Updated:
Tue, 19 Mar 2019 (14:15 IST)
google-news
రాజు: ఏంట్రా చింటూ.. అమ్మ అలా సైలెంట్గా కూర్చుంది.. ఏం జరిగింది..
చింటూ: ఏం లేదు నాన్నా.. అమ్మ లిప్స్టిక్ తీసుకు రమ్మంది.. నేను ఫెవిస్టిక్ ఇచ్చా అంతే..
తర్వాతి కథనం
సునీల్ జర్నీ.. కమెడియన్ టు హీరో టు కమెడియన్.. మళ్లీ బిజీ
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నిండు ప్రాణాన్ని బలిగొన్ని నిర్లక్ష్యం - బంజీ జంప్ కోసం తాడు కట్టడం మరిచిపోయారు (వీడియో)
కొందరు వ్యక్తుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బంజీ జంప్ కోసం యత్నించిన ఓ యువతికి సేఫ్టీ తాడు కట్టడం మరిచిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 13వ తేదీన బ్రెజిల్ సావోపాలోలో బంజీ జంప్ చేస్తూ ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. సిబ్బంది సేఫ్టీ ఎక్విప్మెంట్ అమర్చడం మరిచిపోయారు. అదేసమయంలో ఆ యువతిని ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి నెట్టేశారు. ఫలితంగా ఆ యువతి కిందపడటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.
ఇరానీ కేఫ్లన్నీ స్ట్రీట్ కార్నర్స్లోనే ఎందుకు ఉంటాయి?
ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇరానీ కేఫ్లు కేవలం స్ట్రీట్ కార్నర్స్ వీధుల కూడళ్ళలోనే కనిపిస్తుంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో అర్థం కాదు. ముఖ్యంగా, దక్షిణ ముంబై వీధుల్లో నడుస్తుంటే ఇరానీ చాయ్. తాజా మావా కేక్స్, బ్రన్-మస్కాల సువాసనలు మనల్ని పలకరిస్తాయి.
రాజకీయ ప్రత్యర్థి కుమార్తె అయినా మన బిడ్డే : ట్రోల్ చేసిన వాళ్లను పట్టుకుని బొక్కలో వేయండి.. : సీఎం యోగి ఆదేశం
వేధింపులకు గురైన వారు ఆడబిడ్డలు రాజకీయ ప్రత్యర్థుల కుమార్తెలు అయినప్పటికీ మన బిడ్డలేనని, అలాంటి ఆడబిడ్డలపై ట్రోల్ చేసిన వాళ్లను పట్టుకుని బొక్కలే వేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
వారణాసి జిల్లా కోర్టులో జడ్జి కుర్చీ ఖాళీగా ఉందనీ... (వీడియో)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం జిల్లా జడ్జి సెలవులో వెళ్లారు. అయితే, ఉదయాన్నే కోర్టు హాలులోకి వచ్చిన వందనా గుప్తా (50) అనే మహిళ నేరుగా వెళ్లి జడ్జి కుర్చీలో కూర్చుని గావెల్తో (చెక్క సుత్తి) కొడుతూ 'ఆర్డర్ ఆర్డర్.. విచారణలు ప్రారంభించండి?' అని సూచనలు జారీ చేశారు.
చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఆధార్ నిబంధనలు.. ఎక్కడ?
దేశ వ్యాప్తంగా ఆధార్ కార్డు జారీలో ఒకే రకమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. కానీ, అస్సాం రాష్ట్రంలో కొత్త నిబంధనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. తమ రాష్ట్రంలోని అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు వీలుగా 18 యేళ్లు నిండిన తర్వాత కొత్త ఆధార్ కార్డులను జారీని నిలిపివేసింది. కొన్ని జిల్లాల్లో 100 శాతం మించి ఆధార్ నమోదు కావడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు సందేహం వచ్చింది. దీంతో 18 యేళ్లు నిండిన వారికి ఆధార్ కార్డును జారీ చేయొద్దని అధికారులను ఆదేశించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గుండె జబ్బులను నిరోధించే వెల్లుల్లి చట్నీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము. వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos