గురువారం, 8 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?
ప్రపంచంలోనే శాంతియుత దేశంగా పేరున్న భారతదేశాన్ని సీమాంతర ఉగ్రవాదులతో అమాయక పౌరులపై పిరికిపంద దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తోన్న పాకిస్తాన్ ముక్కలు చెక్కలయ్యే రోజులు వచ్చేసాయంటున్నారు నిపుణులు. దేశ ప్రజల అభివృద్ధి మానేసి మందుగుండు సామాగ్రి, ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ పాక్ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చేసింది పాకిస్తాన్. ఫలితంగా ఆ దేశంలో సింహభాగం ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వారికి ఎవరికీ యుద్ధం అవసరంలేదు.
పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు
పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం నెలకొన్నట్లు కనిపిస్తోంది. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై Operation Sindhoor పేరిట భారత దేశ ఆర్మీ మెరుపుదాడి చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో కరడుగట్టిన ఉగ్రవాదులు చచ్చినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ దేశంలోని ప్రజలకు యుద్ధభయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వందలాదిమంది ప్రజలు బుధవారం నాడు ATMల ముందు బారులు తీరారు. అదేవిధంగా భారతదేశం చేసిన దాడులతో పాక్ స్టాక్ ఎంక్సేంజ్ కుప్పకూలింది.
Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు
జమ్మూ: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor)కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సరిహద్దులోని ఎల్ఓసీ భారతదేశ పౌరులపై పాకిస్తాన్ సైన్యం జరిపిన భారీ షెల్లింగ్లో 16 మంది భారతీయ పౌరులు మరణించారు. 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పాక్ సైనికులు ప్రత్యేకించి పాఠశాలపై దాడులు చేసారు. దీనితో ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం 16 మంది మృతి చెందారు. భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, జమ్మూ మరియు కాశ్మీర్ హజ్ కమిటీ నేడు, రేపు జరగాల్సిన రెండు హజ్ విమానాలను అధికారికంగా రద్దు చేసింది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి గతంలో ఇచ్చిన ఉపశమనాన్ని భారత సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసు నుండి ఆమెను విడుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓఎంసీ కేసులో వై. శ్రీలక్ష్మి పాత్రపై మూడు నెలల్లోపు కొత్త దర్యాప్తు నిర్వహించాలని మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు మునుపటి నిర్ణయం ద్వారా ప్రభావితం కాకుండా, ఈ విచారణ స్వతంత్రంగా నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు 'ఆపరేషన్ సిందూర్' కింద జరిపిన ప్రతీకార దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ అంగీకరించారు. ఈ దాడులు పాకిస్తాన్లోని బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుభాన్ అల్లాహ్ను లక్ష్యంగా చేసుకున్నాయి. మరణించిన వారిలో తన అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, వారి కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని మసూద్ అజార్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
లేటెస్ట్
04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రణాళికలు వేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతితో అకారణ కలహం. అపరిచితులతో మితంగా సంభాషించండి. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.
04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి, పట్టుదలతో శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది. ప్రతి విషయంలోనూ ఏకాగ్రత వహించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సోమవారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు సామాన్యంగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం
2025 సంవత్సరం.. గురు పరివర్తనం మే 14వ తేదీన జరుగనుంది. ఈ గురు పరివర్తనం కన్యారాశి వారికి ఎంతగానో మేలు చేస్తుంది. ప్రతి గ్రహాలు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఒక రాశిలో మరొక రాశికి చోటుచేసుకోవడం ఆచారం. ఈ గ్రహాల మార్పు 12 రాశివారి జీవితంలో దాని ప్రభావం మారుతుంది. ఆ రకంగా కొన్ని రాశివారికి శుభఫలాలు, కొన్ని రాశివారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. గురు పరివర్తనం 2025 సంవత్సరం మే 14వ తేదీ జరుగుతుంది. ఆ రోజు రాత్రి 10.30 గురుపరివర్తనం జరుగుతోంది. 2025 సంవత్సరం మే నెల వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతున్నాడు. ఈ మార్పు వల్ల గురు ప్రభావం తులాం, ధనుస్సు, కుంభరాశిపై వుంటుంది.
TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్బ్యాక్ వ్యవస్థ..టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త వాట్సాప్ ఆధారిత డిజిటల్ ఫీడ్బ్యాక్ వ్యవస్థను ప్రారంభించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించే భక్తుల నుండి రియల్-టైమ్ సేవా అభిప్రాయాన్ని సేకరించడమే లక్ష్యం. దీని వలన టీటీడీ సమస్యలను వెంటనే పరిష్కరించగలదు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో యాత్రికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాన్ని అనుసరించి ఈ చర్య తీసుకోబడింది.
03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పత్రాల్లో సవరణలు అనివార్యం. రోజువారీ ఖర్చులే ఉంటాయి.